వైఎస్ మృతిపై విచారణకు మసిపూయటంలో అమెరికా పాత్ర ఉందా?
భారత రాజకీయాల్లో ఉత్తంగతరంగంలా ఎగసిపడుతున్న తరుణంలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఆకాల మృత్యువుపాలయ్యారు. అది అకాల మృత్యువా..? లేక దాని వెనుక కుట్ర దాగివుందా..? వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయి... కోట్ల రూపాయలు చేతులు మారాకే చాల పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఆ కుట్ర అనంతరమే రాజశేఖర్రెడ్డి హత్య గావింపబడ్డారు. అనేవి అనుమానాలు... రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే వీటిని నివృత్తి చేసే దాఖలాలు కనిపించడంలేదు... నెలలు గడుస్తున్నా ఆయన మృతి వెనుక వున్న విచారణ ముందుకు సాగడం లేదు. అసలు రాజశేఖర్రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? ఎందుకు చేశారు..? రాజశేఖర్రెడ్డి ఏమి అడిగారని హత్య చేశారు..? రాజకీయాల్లో కుట్రలు ఎవరు చేస్తారు..? మాఫియా
0 comments:
Post a Comment